దుర్గా సప్త శతి ప్రార్ధన శ్లోకాలు

on

దుర్గా సప్త శతి ప్రార్ధన శ్లోకాలు
ఉత్తరాదిన దేవీ నవరాత్రులు తొమ్మిది రోజులు దుర్గా సప్త శతి శ్లోకాలు
పారాయణ చేస్తారు .తొమ్మిది రోజులు అన్నం తినరు.ఉడక బెట్టిన బంగాళా దుంపలు, సగ్గుబియ్యముతో చేసిన వంటలు తిని వుంటారు. దుర్గా సప్త శతిలొ ఈక్రింది శ్లోకాలు మహత్తర మైనవి.ఇవి ఆ తొమ్మిది రోజులు పారాయణ చేస్తే కుటుంబములో అందరికి సుఖము, శాంతి
లభిస్తాయి.
ఓం జ్ఞానినా మాపి చేతాంసి దేవీ భగవతీ హిసా
బలదాక్రుష్య మోహాయ మహామాయా ప్రయచ్చతి

ఓం దుర్గే స్మృతా హరసి భీతి మశేష జంతో:

స్వస్థ్తై స్మృతా మతి మతీవ శుభాం దదాసి
దారిద్ర్య దు:ఖ భయ హారిణి కా త్వదన్యా
సర్వోపకార కరణాయ సదార్ద్ర చిత్తా
ఓం సర్వ మంగళ మాన్గల్యే శివే సర్వార్ధ సాధకే
శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే

ఓం శరణాగత దీనార్త పరుత్రాన పరాయణే
సర్వ స్యార్తి హరే దేవి నారాయణి నమోస్తుతే

ఓం సర్వ స్వరూపే సర్వేశే సర్వ శక్తి సమన్వితే
భాయేభ్య స్త్రాహినో దేవి దుర్గేదేవీ నమోస్తుతే

ఓం రోగానసేషా నాప హంసి తుష్టా
రుష్టాతు కామాన్ సకలా నభీష్టాన్
త్వామాశ్రితానాం న విపన్నరాణామ్
త్వామాశ్రి తాహ్య శ్రయతాం ప్రయాతి
ఓం సర్వ బాధా ప్రశమనం త్ర్యై లోక్య స్యాఖి లేస్వరి
ఎవ మేవ త్వయాకార్య మస్మద్వైరి వినాశనం

0 comments:

Post a Comment