శ్రీ షిర్డీ సాయి సూక్తి

on

శ్రీ షి ర్డీసాయి సూక్తులు
దాసగణు షి రి డీ వెడుతూంటే కోపర్ గావ్ లో స్టేషను మాస్టరు సాయిని
పిచ్చి ఫకీరని నిందించాడు.బాబాను స్వయంగా చూచి మాట్లాడమని చెప్పి,దాసగణు అతనిని శిర్దీ తీసుకు వచ్చాడు.సాయి మసీదులోని కుండలన్ని బోర్లిస్తున్నారు.కారణమడిగిన స్టేషను మాష్టరి తో "నాదగ్గరకు వచ్చే కుండలన్ని తలక్రిందులుగానే వస్తున్నాయి"అంధ మైన అవిశ్వాసం తో వచ్చేవారి హృదయాలు బోర్లించిన కుండలు,వాటిని జ్ఞానం తో నింపడం సాధ్యం కాదు.విశ్వాసం తోకానీ లేక కనీసమ్ జిజ్ఞాస తోగాని వచ్చే వారి హృదయాలు సరియైన కుండలు,వాటిని నింపవచ్చు.
చిత్ర మేమిటంటే ఆ మాటతో సాయి అతని హృదయమనే కుండను సరిచేసి విశ్వాసం నింపి పంపారు .

0 comments:

Post a Comment